మిర్యాలగూడ, 2026-08-31
మిర్యాలగూడ మండలంలోని గోగువారిగూడెంకు చెందిన మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకులు జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతున్నారు. ఆయనను సోమవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి పరామర్శించారు.
మిర్యాలగూడ మండలంలోని గోగువారిగూడెంకు చెందిన మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకులు జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతున్నారు. ఆయనను సోమవారం జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి పరామర్శించారు.
జంగా వెంకటయ్య ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, అందుకు అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని గాయం ఉపేందర్ రెడ్డి ఆకాంక్షించారు. బాధితుడి కుటుంబంతో తనకు గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ పరామర్శలో ఆయన వెంట చెరుకూరి కోటేశ్వరరావు (కోటి) కూడా ఉన్నారు.


