
విద్యార్థి దశలో గురువుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలదని నేషనల్ ట్రావెల్స్ జర్నలిస్ట్ ధనియాల ప్రభుదాస్ అన్నారు. తన జీవితంలో మురళి టీచర్ వంటి గురువుల బోధనలు, నీతి నిజాయితీగా బ్రతకడం నేర్పాయని, అది తనను సమాజ సంస్కరణలో కీలక పాత్రికేయునిగా నిలిపిందని ఆయన తెలిపారు.



















