
బాసరలోని ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఆదివారం అష్టావధానం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అంబికా నాథ శర్మ స్థాపించిన ఈ మందిరంలో జరిగిన ఈ సాహిత్య కార్యక్రమం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాల్గొన్న అవధానితో పాటు పలువురు కవులను ఘనంగా సన్మానించారు.



















